రామాలయం సెంటర్ నుండి ఎస్సారెస్పీ కాల్వ వరకు సైట్ డ్రైనేజీ ను ఏర్పాటు చేయాలి.

తిరుమలాయపాలెం జూలై 19 (నమస్తే న్యూస్ )
మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామపంచాయతీ శివారు పాపాయి గూడెం గ్రామంలో కాలువ కట్ట బజార్లో వీధిలైట్లు లేకపోవడంతో ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు కాలువ కట్ట బజార్లో మూడు విద్యుత్ స్తంభాలు ఉన్నప్పటికీ వీధిలైట్లు లేకపోవడంతో అంధకారంలో ఉండడంతో పాములు తేళ్లు సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు వెంటనే కాల్వకట్ట బజార్లో విద్యుత్ స్తంభాలకు వీధిలైట్లు తోపాటు రామాలయం దేవాలయం నుండి ఎస్సారెస్పీ కెనాల్ వరకు సైడ్ కాలువ ఏర్పాటు చేయాలని ఆ గ్రామ బజారు నివాసులు కోరుతున్నారు.
